Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రోసారి ప‌వ‌న్‌తో స‌మంత‌!

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (17:35 IST)
Samantha
స‌మంత అక్కినేని చేసే సినిమాలు భిన్న‌మైన‌విగా ఎంచుకుంటోంది. రొటీన్ త‌ర‌హా పాత్ర‌లు చాలా చేసేశాను అంటూ ఏదైనా ఇంట్రెస్ట్ క‌లిగే క‌థ, పాత్ర వుంటే చాలు చేసేస్తానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ది ఫ్యామిలీ మేన్‌2లో ఆమె చేసిన రాజీ పాత్ర గురించి తెలిసిందే. `ఓబేబీ` సినిమా త‌ర్వాత అలాంటి భిన్న‌మైన పాత్ర‌ను చేయ‌డంలో స్పీడ్ పెంచింది. తాజాగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` సినిమా చేస్తోంది. అది పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే యాభైశాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.
 
రామ్‌చ‌ర‌ణ్‌తో `రంగ‌స్థ‌లం` చేసిన ఆమె తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్‌క‌ళ్యాన్‌కు జోడిగా మ‌రో సినిమా చేయ‌నున్న‌ద‌ట‌. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నార‌ని తెలుస్తోంది. వీరి కాంబినేష‌న్‌లో ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments