Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మనం' తర్వాత విభిన్నమైన పాత్రలో సమంత..!

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (14:42 IST)
'మనం' చిత్రంలో నటించిన సమంతకు మళ్ళీ అటువంటి భిన్నమైన పాత్ర రాలేదు. అలాంటి పాత్రచేయాలని అనుకుంటుండగా ఆ అవకాశం రావడం ఆనందంగా వుందని చెప్పింది. తాజాగా అంతకంటే భిన్నమైన పాత్రను పోషిస్తోంది. మనంలో తల్లిగా, లవర్‌గా రెండు పాత్రలు పోషించింది. తాజాగా తమిళ చిత్రంలో తల్లిపాత్ర పోషిస్తోంది. 'రాజ రాణి' ఫేమ్‌ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
 
విజయ్‌, సమంత మధ్య అనుబంధం వుంటుంది. ప్రభు, రాధికలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మహేంద్రన్‌ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నాడు. ఈ నెల 26 నుంచి చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నాడు.

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments