Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి మోసపోయిన 'ఖుషి' హీరోయిన్

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోయిన్లలో ఒకరైన సమంత తన వ్యక్తిగత మేనేజర్ కారణంగా కోటి రూపాయల మేరకు మోసపోయింది. ఆమెకు తెలియకుండా దాదాపు కోటి రూపాయలను కొట్టేయడానికి ఆ మేనేజరు కుట్ర పన్నినట్టు తేలింది. ఈ విషయాన్ని పసిగట్టిన సమంత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయాలని చూడటంపై ఆమె తట్టుకోలేకపోతుంది. పైగా, అతని స్థానంలో మరో మేనేజర్‌ను నియమించుకునే దిశగా ఆమె దృష్టిసారించింది. 
 
కాగా, ప్రస్తుతం సమంత టాలీవుడ్ సంచనలం విజయ్ దేవరకొండతో కలిసి "ఖుషి" చిత్రంలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబరు ఒకటో తేదీ శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. సమంత చివరగా శాకుంతలం చిత్రంలో నటించారు. కాగా, ఇదే మేనేజరు గతంలో హీరోయిన్ రష్మిక మందన్నాను కూడా మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments