Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి మోసపోయిన 'ఖుషి' హీరోయిన్

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోయిన్లలో ఒకరైన సమంత తన వ్యక్తిగత మేనేజర్ కారణంగా కోటి రూపాయల మేరకు మోసపోయింది. ఆమెకు తెలియకుండా దాదాపు కోటి రూపాయలను కొట్టేయడానికి ఆ మేనేజరు కుట్ర పన్నినట్టు తేలింది. ఈ విషయాన్ని పసిగట్టిన సమంత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయాలని చూడటంపై ఆమె తట్టుకోలేకపోతుంది. పైగా, అతని స్థానంలో మరో మేనేజర్‌ను నియమించుకునే దిశగా ఆమె దృష్టిసారించింది. 
 
కాగా, ప్రస్తుతం సమంత టాలీవుడ్ సంచనలం విజయ్ దేవరకొండతో కలిసి "ఖుషి" చిత్రంలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబరు ఒకటో తేదీ శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. సమంత చివరగా శాకుంతలం చిత్రంలో నటించారు. కాగా, ఇదే మేనేజరు గతంలో హీరోయిన్ రష్మిక మందన్నాను కూడా మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments