రూ.కోటి మోసపోయిన 'ఖుషి' హీరోయిన్

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోయిన్లలో ఒకరైన సమంత తన వ్యక్తిగత మేనేజర్ కారణంగా కోటి రూపాయల మేరకు మోసపోయింది. ఆమెకు తెలియకుండా దాదాపు కోటి రూపాయలను కొట్టేయడానికి ఆ మేనేజరు కుట్ర పన్నినట్టు తేలింది. ఈ విషయాన్ని పసిగట్టిన సమంత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయాలని చూడటంపై ఆమె తట్టుకోలేకపోతుంది. పైగా, అతని స్థానంలో మరో మేనేజర్‌ను నియమించుకునే దిశగా ఆమె దృష్టిసారించింది. 
 
కాగా, ప్రస్తుతం సమంత టాలీవుడ్ సంచనలం విజయ్ దేవరకొండతో కలిసి "ఖుషి" చిత్రంలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబరు ఒకటో తేదీ శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. సమంత చివరగా శాకుంతలం చిత్రంలో నటించారు. కాగా, ఇదే మేనేజరు గతంలో హీరోయిన్ రష్మిక మందన్నాను కూడా మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments