పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్‌తో దుబాయ్ వెళ్లిన సమంత, ఎందుకంటే?

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:45 IST)
సమంత ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా వార్తల్లో నిలుస్తున్న బ్యూటీ. ఈమె నాగచైతన్యతో విడాకులు వ్యవహారంతో వార్తల్లోకి వచ్చింది. చైతుతో విడిపోయనప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివుగా వుంటూనే దేశంలో వివిధ ప్రాంతాలను చుట్టి వస్తోంది. ఇటీవలే శిల్పరెడ్డితో కలిసి గంగోత్రి, కాశీ, బద్రీనాథ్ తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇక తాజాగా తన స్నేహితుడు, స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిపోయింది. వీరితో పాటు తన స్నేహితురాలు సాధన కూడా వున్నారు. దుబాయ్ ట్రిప్ కేవలం క్రికెట్ మ్యాచ్ చూసేందుకే అని సమాచారం. వచ్చే ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టి20 మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకీ అత్యంత కీలకమైనది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

ఇద్దరు పిల్లల తల్లి... భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం... ఇక వద్దని చెప్పడంతో...

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments