జస్టిస్‌ హేమ కమిటీ ప‌నితీరు భేష్.. మెచ్చుకున్న సమంత

సెల్వి
గురువారం, 29 ఆగస్టు 2024 (22:19 IST)
జస్టిస్‌ హేమ కమిటీ ప‌నితీరు ప‌ట్ల హీరోయిన్ సమంత స్పందించింది. సినీ పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి డబ్ల్యూసీసీ కృషి అమోఘ‌మ‌ని మెచ్చుకుంది. ఈ రిపోర్ట్ ద్వారా ప‌రిశ్ర‌మ‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 
 
సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలు. అయినా ఇప్పటికీ వీటి కోసం చాలా మంది పోరాటం చేస్తూనే ఉన్నారని సమంత గుర్తు చేసింది. 
 
కానీ వారి ప్రయత్నాలకు ఫలితం శూన్యం. కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై త‌గిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నానని సమంత వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. మనస్తాపంతో ....

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు : దర్యాప్తునకు సాయం చేసేందుకు ఆసక్తి చూపిన అమెరికా.. నో చెప్పిన భారత్

ఆంధ్రప్రదేశ్‌లో రూ.82వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న రీన్యూ పవర్

ఢిల్లీ కారు బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వైద్యుడు ఉమర్ నబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments