Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం దావా వేసిన సల్మాన్ ఖాన్

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (17:03 IST)
ఓ వ్యక్తిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తక్షణం తొలగించాలని లేదా బ్లాకే చేయాలని ఆయన కోర్టును కోరారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నారని సల్మాన్ ఖాన్ వాపోతున్నారు. ఈ మేరకు ఆయన ఓ కోర్టుకు ఫిర్యాదు చేశారు. 
 
పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సమీపంలో ఉండే వ్యక్త కేతన్ కక్కడ్‌పై సల్మాన్ ఖాన్ ముంబై  సిటీ సివిల్ కోర్టులో తన తరపు న్యాయవాదులతో ఫిర్యాదు చేయించారు. ఆయా మాధ్యమాల్లో సల్మాన్‌కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేలా లేదా బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని సల్మాన్ న్యాయబృందం కోర్టును కోరింది. 
 
గతంలో కేతన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను సల్మాన్‌ను కించపరిచేలా మాట్లాడారు. ఇవి సోషల్ మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో సల్మాన్‌కు వ్యతిరేకంగా అన్ని సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్‌ను తొలగించాలని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments