Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరికొంబన్‌పై సినిమా.. రిటర్న్ ఆఫ్ ది కింగ్.. 20మంది చంపింది..

Webdunia
సోమవారం, 29 మే 2023 (14:11 IST)
Arikomban
గత ఐదేళ్లుగా కేరళను వణికిస్తున్న అడవి ఏనుగు అరికొంబన్ కథను మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఈ అరికొంబన్ ఏనుగు కథను ఫోకస్ చేస్తూ మలయాళంలో అరికొంబన్ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. సాజిత్ యాహియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ విడుదల కాగా, ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరగనుందని సమాచారం.
 
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాలను గత ఐదు సంవత్సరాలుగా ఒక్క అడవి అరికొంబన్ బెదిరిస్తోంది. చిన్నకనాల్, చందనపారై సహా పలు ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు, వ్యవసాయ భూములను దోచుకున్న అరికొంబన్ ఇప్పటి వరకు 20 మందిని చంపింది. 
 
ఇటీవల తేని జిల్లా అటవీ సరిహద్దుల్లోకి ప్రవేశించిన అరికొంబన్ రేషన్ దుకాణాన్ని ధ్వంసం చేసింది. 'రిటర్న్ ఆఫ్ ది కింగ్' అనే ట్యాగ్‌లైన్‌లో మేకర్స్ అరికొంబన్‌ను రాజుగా పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments