"సైరాత్" హీరోయిన్ ఇంటర్ పరీక్షల్లో పాస్

Webdunia
బుధవారం, 29 మే 2019 (08:35 IST)
"సైరాత్" హీరోయిన్ రింకూ రాజ్‌గురు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. 2016లో 'సైరాత్' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆమె స్కూలు విద్యార్థినిగా ఉంది. ఆ తర్వాత ఆమె నటించిన 'సైరాత్' చిత్రం విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా ఈ అమ్మడుకు పేరు వచ్చింది. 
 
గత మార్చి నెలలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసిన రింకూ... ఈ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. తాజాగా మహారాష్ట్ర హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో 82 శాతం మార్కులతో రింకూ ఉత్తీర్ణురాలైంది. కాగా, ఈమె సినిమాల్లో కొనసాగుతూనే తన ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాలో పరిచయం, 17 ఏళ్ల బాలుడితో 17 ఏళ్ల బాలిక శారీరకంగా కలిసారు, గర్భం దాల్చింది

పోలీసులు వచ్చారని నదిలోకి దూకేసిన పేకాటరాయుళ్లు.. ఒక వ్యక్తి మాత్రం?

Yadagirigutta: రూ.1.90 లక్షలు లంచం డిమాండ్ చేసి యాదగిరి గుట్ట ఈఈ చిక్కాడు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments