Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు... సాయిపల్లవి(వీడియో)

ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి, దిల్ రాజు, శేఖర్ కమ్ముల మాట్లాడారు. 2వ వారం పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెడుతోందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (17:46 IST)
ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి, దిల్ రాజు, శేఖర్ కమ్ముల మాట్లాడారు. 2వ వారం పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెడుతోందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ... భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అనేసరికి అభిమానులు పెద్దఎత్తున కేకలు వేస్తూ అభినందించారు. వీడియోలో చూడండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments