Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు... సాయిపల్లవి(వీడియో)

ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి, దిల్ రాజు, శేఖర్ కమ్ముల మాట్లాడారు. 2వ వారం పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెడుతోందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (17:46 IST)
ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి, దిల్ రాజు, శేఖర్ కమ్ముల మాట్లాడారు. 2వ వారం పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెడుతోందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ... భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అనేసరికి అభిమానులు పెద్దఎత్తున కేకలు వేస్తూ అభినందించారు. వీడియోలో చూడండి.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments