Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం తప్పు లేదు.. కానీ నేను వైవాహిక జీవితాన్నే కోరుకుంటా..?

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (13:44 IST)
ఫిదా హీరోయిన్ సాయిపల్లవి సహజీవనంపై నోరు విప్పింది. సహజీవనం అనేది వ్యక్తిగత విషయమని.. కానీ తాను సహజీవనం చేయబోనని.. తాను కోరుకునేది వైవాహిక జీవితాన్నేనని సాయిపల్లవి స్పష్టం చేసింది. ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా, సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. 
 
తాను చదువుకునే రోజుల్లో పుస్తకాలతో ప్రేమలో పడ్డానని.. నటిగా మారిన తర్వాత నటనను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది. కాగా, సాయిపల్లవి నటించిన మారి-2, పడిపడిలేచె మనసు విడుదల కాగా, సాయిపల్లవి సూర్యతో కలసి నటించిన ఎన్జీకే చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇదే సమయంలో మలయాళంలో ఫాహత్ ఫాజిల్ పక్కన మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments