Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

చిత్రాసేన్
బుధవారం, 15 అక్టోబరు 2025 (12:48 IST)
Sai Durga Tej as Rakshasa
సాయి దుర్ఘ తేజ్ (సాయి ధరమ్ తేజ్) నూతన చిత్రం సంబరాల ఏటు గట్టు..తో తిరిగి పెద్ద తెరలపైకి రాబోతున్నాడు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 125 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతోంది.
 
సాయి దుర్ఘ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాతలు SYG అసుర ఆగమన అనే మొదటి గ్లింప్స్‌ను నేడు విడుదల చేశారు. హైదరాబాద్ ఐమాక్స్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ గ్లింప్స్ ఒక చీకటి ప్రపంచాన్ని సూచిస్తుంది, ఇది భారీ బడ్జెట్‌కు సమర్థించే భారీ నిర్మాణ విలువలు మరియు గొప్ప విజువల్స్ ద్వారా ప్రాణం పోసుకుంది.
 
కథాంశాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ, ఈ గ్లింప్స్ సినిమా ప్రపంచంలోకి ఒక చిన్న స్నీక్ పీక్‌ను అందిస్తుంది, ఇది సాయి దుర్ఘ తేజ్ పోషించిన బాలి నేతృత్వంలోని ఒక భయంకరమైన వంశం చుట్టూ తిరుగుతుంది. మెగా హీరో తన పాత్ర కోసం అద్భుతమైన శారీరక ఆక్రుతిని చూపించాడు.
 
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన మారడు...సో... నేను లేనపుడు నాతో వచ్చిన వారు.. నాతోనే పోతారు.... మహిళ సెల్ఫీ వీడియో

తెలంగాణ ఆర్థిక వృద్ధికి తోడ్పడిన జీఎస్టీ తగ్గింపు.. ఎలాగంటే?

ప్రధాని మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. కర్నూలులోనే మకాం వేసిన ఏపీ కేబినెట్

ఒక్కసారిగా వేడెక్కిన జూబ్లీహిల్స్ ఉప పోరు : గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ!!

Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండా కల్వకుంట్ల కవిత రాజకీయ యాత్ర?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments