Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో చిక్కుకున్న సాయి ధరమ్ తేజ్.. శ్రీకాళహస్తిలో హారతి..

Webdunia
శనివారం, 15 జులై 2023 (14:21 IST)
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తికి వెళ్లిన సాయి తేజ్.. అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అయితే అక్కడి సుబ్రహ్మణ్యస్వామికి ఆయన స్వయంగా హారతినివ్వడం వివాదాస్పదమైంది. 
 
హీరో అయితే మాత్రం గుడిలో అలా ఎలా హారతి ఇస్తాడంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. సాధారణంగా శ్రీకాళహస్తిలో పూజారి తప్ప మరేతర వ్యక్తులు హారతిని ఇవ్వకూడదట. అలాంటిది సాయి తేజ్ కి ఎలా పర్మిషన్ ఇచ్చారని ఆలయ అధికారులను భక్తులు నిలదీస్తున్నారట. 
 
బైక్ యాక్సిడెంట్ తర్వాత పెద్దగా బయటికి రాని సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు ప్రత్యేకంగా దేవాలయాల్లో పూజలు చేయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి "బ్రో" సినిమాలో సాయి తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments