బాలయ్య అన్‌స్టాపబుల్‌లో మామా అల్లుళ్లు.. త్వరలోనే టెలికాస్ట్

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (13:15 IST)
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తొలి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండో సీజన్‌ కూడా ప్రారంభమైంది. ఇందులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బాహుహలి ప్రభాస్ వంటి స్టార్లు హాజరయ్యారు. ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుళ్ళు హాజరుకానున్నారు. 
 
వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇపుడు లీక్ అయ్యాయి. అందులో సాయి ధరమ్ తేజ్ నల్ల షర్టు, తెల్ల పంచెకట్టులో కనిపిస్తున్నారు. ఈ షోలో పవన్ తన మేనల్లుళ్ళగురించి మాట్లాడుతున్న సమయంలో వారు షోలోకి ఎంట్రీ ఇస్తారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్‌ను బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు అడగడం వంటి టీజర్‌లో చూపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments