Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకను బలిచ్చిన పవన్ ఫ్యాన్స్ - ఆయుధాల చట్టం కింద కేసు నమోదు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (17:21 IST)
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ జంతుబలిచ్చారు. పాలాభిషేకాలు నిర్వహించారు. ఇలా జంతుబలిచ్చినందుకు చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులపై పోలీస్ కేసు ఒకటి నమోదైంది. 
 
ఆంధ్రప్రదేస్ జంతువులు, పక్షులు, బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1) (A), పీసీఏ 11(1) (a) కింద కూడా కేసు నమోదు చేశారు. 
 
అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులపై జంతు బలి కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అషర్ అనే అడ్వకేట్ వెల్లడించారు. అంతేకాకుండా మేకను బలిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments