Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకను బలిచ్చిన పవన్ ఫ్యాన్స్ - ఆయుధాల చట్టం కింద కేసు నమోదు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (17:21 IST)
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ జంతుబలిచ్చారు. పాలాభిషేకాలు నిర్వహించారు. ఇలా జంతుబలిచ్చినందుకు చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులపై పోలీస్ కేసు ఒకటి నమోదైంది. 
 
ఆంధ్రప్రదేస్ జంతువులు, పక్షులు, బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1) (A), పీసీఏ 11(1) (a) కింద కూడా కేసు నమోదు చేశారు. 
 
అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులపై జంతు బలి కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అషర్ అనే అడ్వకేట్ వెల్లడించారు. అంతేకాకుండా మేకను బలిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వమే కదా...

విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments