Webdunia - Bharat's app for daily news and videos

Install App

రండి.. ఓటుతో మన భవిష్యత్తును నిర్మించుకుందాం : పాయల్ రాజ్‌పుత్

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (08:58 IST)
'ఆర్ఎక్ 100' చిత్రంలో అందాలను ఆరబోతతోపాటు గాఢ చుంభనాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం ఈమెకు టాలీవుడ్‍లో తొలి చిత్రం. అయినప్పటికీ ఆమె నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా, ఈ చిత్రంలో ఆమె పాత్ర, అందాల ఆరబోత తదితర అంశాలు అదుర్స్. 
 
ఈ క్రమంలో ఓటు విలువను తెలియజెప్పేలా ఓ సందేశం ఇచ్చారు. ఓటు అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దీనివల్ల కేవలం మనలను పాలించడానికి నాయకులను మాత్రమే ఎన్నుకుంటామని భావిస్తే అది పొరపాటే అవుతుంది. మన భవిష్యత్తును ఓటుతో నిర్మించుకుంటున్నామనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. ఓటు హక్కు మన పౌరసత్వాన్ని మరోమారి గుర్తుచేస్తుంది. మన ఒక్క ఓటు జీవితాలను మార్చుతుందా అని భావించరాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ కీలకమైనదే అని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈ అమ్మడు తాజా ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టిసినట్టు ఫిల్మ్ నగర్‌ల జోరుగా ప్రచారం సాగుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వర్గీయ ఎన్టీరామారావు బయోపిక్ మూవీలో పాయల్‌ను ఓ పాత్రకు ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఆ చిత్ర నిర్మాత, హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ స్పందించాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments