Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తరహాలో ఏపీఎల్.. ఆ జట్టుపై కన్నేసిన రామ్ చరణ్?!

Webdunia
సోమవారం, 8 మే 2023 (12:24 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో వివిధ రాష్ట్రాలు పొట్టి ఓవర్ల లీగ్ పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో టీఎన్‌పీఎల్ జరుగుతోంది. అదే వరుసలో ఏపీలోనూ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు టాక్ వస్తోంది. 
 
ప్రస్తుతం ఈ లీగ్‌లో ఓ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్ఆర్ఆర్ నటుడు, మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 
 
గత ఏడాది ప్రారంభమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌లో వైజాగ్ వారియర్స్ జట్టు కూడా ఆడుతోంది. ప్రస్తుతం వైజాగ్ వారియర్స్ పైనే రామ్ చరణ్ కన్నేసినట్టు టాక్ వినిపిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments