Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తరహాలో ఏపీఎల్.. ఆ జట్టుపై కన్నేసిన రామ్ చరణ్?!

Webdunia
సోమవారం, 8 మే 2023 (12:24 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో వివిధ రాష్ట్రాలు పొట్టి ఓవర్ల లీగ్ పోటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో టీఎన్‌పీఎల్ జరుగుతోంది. అదే వరుసలో ఏపీలోనూ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు టాక్ వస్తోంది. 
 
ప్రస్తుతం ఈ లీగ్‌లో ఓ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్ఆర్ఆర్ నటుడు, మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 
 
గత ఏడాది ప్రారంభమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌లో వైజాగ్ వారియర్స్ జట్టు కూడా ఆడుతోంది. ప్రస్తుతం వైజాగ్ వారియర్స్ పైనే రామ్ చరణ్ కన్నేసినట్టు టాక్ వినిపిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments