Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్‌... ఈడీ నోటీసులు జారీ

Webdunia
బుధవారం, 10 జులై 2019 (14:17 IST)
టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం "ఘటోత్కచుడు". ఇందులో రీతుపర్ణ సేన్‌గుప్తా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆమెకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేశారు.
 
దీనికి కారణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రోజ్‌ వ్యాలీ స్కామ్‌లో ఆమె పేరు రావడమే. ఇప్పటికే ఈ స్కామ్ ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్జీత్ ఛటర్జీతో పాటు.. పలువురు నటీనటులు, ప్రముఖులకు ఈడీ తాఖీదులు పంపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రీతుపర్ణసేన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రవాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments