Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రోజులు మారాయి' పాటలకు స్పందన.. లోకల్ సింగర్స్ అదుర్స్ అంటున్న మారుతి - దిల్ రాజు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (16:37 IST)
మారుతి, దిల్‌ రాజు కలిసి నిర్మిస్తున్న చిత్రం 'రోజులు మారాయి'. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. జూలై 1న సినిమా విడుదలవుతుంది. ఇటీవల జె.బి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. వాటికి మంచి స్పందన వస్తోందని సంగీత దర్శకుడు తెలియజేస్తున్నాడు. 
 
సంగీత దర్శకుడు జె.బి మాట్లాడుతూ పాటలు శ్రోతలను అలరిసున్నాయి. దిల్‌రాజు ఈ సినిమాలో భాగమవుతున్నారని తెలియగానే కొద్దిగా భయపడ్డాను. అయితే ఆయన నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. ఈ చిత్రంలో కాసర్ల శ్యామ్‌ నాలుగు పాటలు, కిట్టు ఒక పాటను రాశారు. లోకల్‌ సింగర్లు చక్కగా పాడారని అన్నారు. 
 
కాసర్లశ్యామ్‌ మాట్లాడుతూ 'ఈరోజుల్లో' సినిమా నుండి నాకు జెబిగారితో అనుబంధం ఉంది. ఆయన బాణీలు కూర్చే సినిమాలకు నన్ను ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడు ఈ సినిమాలో 4 పాటలు రాసే అవకాశాన్ని కలిగించారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జెబి మంచి సంగీతంతో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అందించారు. ఆడియో హిట్‌ అయినట్లే సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకముందన్నారు. గాయనీగాయకులు రమ్యబెహరా, అనుదీప్‌, రోహిత్‌, లిప్సికా, నయన తదితరులు సంగీతప్రియులకు ధన్యవాదాలు తెలియజేశారు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments