Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతార నటుడు రిషబ్ శెట్టికి అరుదైన పురస్కారం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (17:13 IST)
కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారా చిత్రం భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. రూ. 16 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే కాంతారా సినిమాలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి ఈ సినిమాతో భారీ క్రేజ్ లభించింది. 
 
మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది.  తాజాగా ఆయనకు ఫోన్ చేసి ప్రధాని మోదీని వ్యక్తిగతంగా అభినందించడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రామిసింగ్ యాక్టర్ కేటగిరీలో నటుడు రిషబ్ శెట్టికి 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించాు. దీంతో రిషబ్ శెట్టికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments