Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతార నటుడు రిషబ్ శెట్టికి అరుదైన పురస్కారం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (17:13 IST)
కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారా చిత్రం భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. రూ. 16 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే కాంతారా సినిమాలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి ఈ సినిమాతో భారీ క్రేజ్ లభించింది. 
 
మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది.  తాజాగా ఆయనకు ఫోన్ చేసి ప్రధాని మోదీని వ్యక్తిగతంగా అభినందించడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రామిసింగ్ యాక్టర్ కేటగిరీలో నటుడు రిషబ్ శెట్టికి 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించాు. దీంతో రిషబ్ శెట్టికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments