Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతార నటుడు రిషబ్ శెట్టికి అరుదైన పురస్కారం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (17:13 IST)
కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారా చిత్రం భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. రూ. 16 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే కాంతారా సినిమాలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి ఈ సినిమాతో భారీ క్రేజ్ లభించింది. 
 
మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది.  తాజాగా ఆయనకు ఫోన్ చేసి ప్రధాని మోదీని వ్యక్తిగతంగా అభినందించడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రామిసింగ్ యాక్టర్ కేటగిరీలో నటుడు రిషబ్ శెట్టికి 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించాు. దీంతో రిషబ్ శెట్టికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments