Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వనాథ్‌కు దాదా ఫాల్కే ఇవ్వడం నాకు సంతోషంగా లేదు : రాంగోపాల్ వర్మ ట్వీట్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా ద‌ర్శ‌కుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించ‌డంపై ఆయన స్పందించారు.

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (12:36 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా ద‌ర్శ‌కుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించ‌డంపై ఆయన స్పందించారు. 
 
ఇదే విషయంపై ఆర్జీవీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. విశ్వనాథ్‌కి దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డు రావడం పట్ల తాను సంతోషంగా లేనని అన్నాడు. ఎందుకంటే ఆయన‌ దాదా సాహేబ్‌ ఫాల్కే కంటే చాలా గొప్ప దర్శకులంటూ వివరణ ఇచ్చాడు. 
 
తాను దాదాసాహేబ్‌ సినిమాలూ చూశానని, విశ్వ‌నాథ్‌ సినిమాలూ కూడా చూశానని అన్నాడు. త‌న‌ ఉద్దేశంలో దాదా సాహేబ్‌కే విశ్వ‌నాథ్‌ పేరు మీద అవార్డు ఇవ్వాలని ఆర్జీవీ విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, దర్శకధీరుడు జక్కన్న మాత్రం నాకు నచ్చలేదు... అసాధారణ దర్శకులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారిని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది తెలుగు సినిమాకు గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments