Webdunia - Bharat's app for daily news and videos

Install App

RIP కాపుస్, కంగ్రాట్స్ కమ్మాస్.. పవన్‌పై ఆర్జీవీ ఫైర్

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (12:29 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్ చేశారు. 
 
ఆర్జీవీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. డబ్బు కోసం పవన్ తన సొంత కాపురాన్ని కమ్మల కోసం అమ్ముతాడని తాను ఊహించలేదని ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
ఇంకా "RIP కాపుస్, కంగ్రాట్స్ కమ్మాస్" అని రాసుకొచ్చాడు. అతని ట్వీట్‌పై స్పందించిన టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న, ఆర్జీవీ కామంతో కాళ్లు నొక్కేస్తాడని తనకు తెలుసు కానీ డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడని ఊహించలేదని ఫైర్ అయ్యాడు.
 
అంతకుముందు ఆర్జీవీ కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై స్పందించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ ముస్సోలిని తర్వాత చంద్రబాబేనని.. పేద ప్రజల ప్రాణాలు ఆయన గడ్డిపోచతో సమానం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments