Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కంటే రానాకే పాపులారిటీ : డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్లు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (13:27 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు టార్గెట్ చేశారు. పవన్ అభిమానిని అంటూనే సైలెంటుగా సెటైర్లు వేశారు. 'భీమ్లా నాయక్' ట్రైలర్ సోమవారం విడుదల కాగా, శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. వీటిపై ఆర్జీవీ స్పందించారు. 
 
"బాలీవుడ్‌లో పవన్ కంటే రానాకే ఎక్కువ పాపులారిటీ ఉందన్నారు. దీనికి కారణ బాహుబలి. ఈ సినిమాలో రానా విలన్‌గా కాకుండా హీరోగా కనిపించే అవకాశం ఉంది' అని ట్వీట్ చేశారు. 
 
అంతటితో ఆగని వర్మ... "భీమ్లా నాయక్ ట్రైలర్ చూస్తుంటే మూవీ యూనిట్ చాలా రానా పాపులారిటీని పెంచేందుకే పవన్ కళ్యాణ్‌ను తగ్గించినట్టు కనిపిస్తుందన్నారు. పవన్ అభిమానిగా నేను చాలా హర్ట్ అయ్యాను' అంటూ పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ టీట్స్‌పై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments