Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లో క్రాకర్స్ పేల్చిన వారికి పిచ్చి పట్టిందా? ఆర్జీవీ

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (11:06 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ఆదివారం విడుదలైంది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఓ థియేటర్‌లో అభిమానుల ఉత్సాహం హద్దులు దాటింది. 
 
థియేటర్‌లో ఏకంగా క్రాకర్స్‌ కాల్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. థియేటర్‌లో బాణాసంచా కాల్చడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అకా ఆర్జీవీ కూడా స్పందించారు. థియేటర్లో క్రాకర్స్ కాల్చిన వారికి పరోక్షంగా పిచ్చి పట్టిందని అన్నారు.
 
 థియేటర్లో క్రాకర్లు పేలడంపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానం పేరుతో ఇతర ప్రేక్షకులను వేధించడం సరికాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments