Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైఖేల్ జాక్సన్‌ చూసినప్పుడు ఆయనేదో చెప్పారు.. కానీ వినబడలేదు: ప్రభుదేవా

ముంబైలో మైఖేల్ జాక్సన్‌ను ముంబైలో చూసిన అనుభవాన్ని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. గతంలో ముంబైలో మైకేల్ జాక్సన్‌ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన షాక్‌లో నోట మాట రాలేదని చెప

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (12:51 IST)
ముంబైలో మైఖేల్ జాక్సన్‌ను ముంబైలో చూసిన అనుభవాన్ని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. గతంలో ముంబైలో మైకేల్ జాక్సన్‌ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన షాక్‌లో నోట మాట రాలేదని చెప్పాడు. మైఖేల్ జాక్సన్‌ని కలిసిన సమయంలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు విపరీతంగా ఉన్నారని, ఆ సందర్భంలో ఆయనేదో మాట్లాడారు కానీ, తనకు వినపడలేదని ప్రభుదేవా చెప్పుకొచ్చాడు. 
 
కానీ జాక్సన్ ముఖాన్ని మాత్రం అలా చూస్తుండిపోయానని వెల్లడించాడు. మైఖేల్ జాక్సన్‌ని కలిసిన సందర్భంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఫొటో కూడా తీశారని, ఆ ఫొటో తన వద్ద లేదని ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవిని చూసిన అభిమానులు ఎలా ఫీలవుతారో.. మైఖేల్ జాక్సన్‌ని ముంబయిలో తాను చూసినప్పుడు అలానే ఫీలయ్యానని తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments