Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైఖేల్ జాక్సన్‌ చూసినప్పుడు ఆయనేదో చెప్పారు.. కానీ వినబడలేదు: ప్రభుదేవా

ముంబైలో మైఖేల్ జాక్సన్‌ను ముంబైలో చూసిన అనుభవాన్ని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. గతంలో ముంబైలో మైకేల్ జాక్సన్‌ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన షాక్‌లో నోట మాట రాలేదని చెప

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (12:51 IST)
ముంబైలో మైఖేల్ జాక్సన్‌ను ముంబైలో చూసిన అనుభవాన్ని ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. గతంలో ముంబైలో మైకేల్ జాక్సన్‌ని ఒకసారి కలిశానని, ఆయన్ని చూసిన షాక్‌లో నోట మాట రాలేదని చెప్పాడు. మైఖేల్ జాక్సన్‌ని కలిసిన సమయంలో ఆయన అభిమానులు, ప్రేక్షకులు విపరీతంగా ఉన్నారని, ఆ సందర్భంలో ఆయనేదో మాట్లాడారు కానీ, తనకు వినపడలేదని ప్రభుదేవా చెప్పుకొచ్చాడు. 
 
కానీ జాక్సన్ ముఖాన్ని మాత్రం అలా చూస్తుండిపోయానని వెల్లడించాడు. మైఖేల్ జాక్సన్‌ని కలిసిన సందర్భంలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఫొటో కూడా తీశారని, ఆ ఫొటో తన వద్ద లేదని ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవిని చూసిన అభిమానులు ఎలా ఫీలవుతారో.. మైఖేల్ జాక్సన్‌ని ముంబయిలో తాను చూసినప్పుడు అలానే ఫీలయ్యానని తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments