Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా ద్విభాషా చిత్రం 'నగరం'

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, అందాల నటి రెజీనా జంటగా ఎ.కె.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లోకేష్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్వనికుమార్‌ సహదేవ్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'నగరం' అని పేరు పెట్టారు. నాన్‌స్టాప్‌గా షూ

Webdunia
శుక్రవారం, 22 జులై 2016 (20:48 IST)
యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, అందాల నటి రెజీనా జంటగా ఎ.కె.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లోకేష్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్వనికుమార్‌ సహదేవ్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'నగరం' అని పేరు పెట్టారు. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని వచ్చేవారం రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 
 
సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో మరో మంచి హిట్‌ చిత్రంగా 'నగరం' రూపొందుతోందని నిర్మాత అశ్వనీ కుమార్‌ సహదేవ్‌ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జావేద్‌, ఫొటోగ్రఫీ: సెల్వకుమార్‌, నిర్మాత: అశ్వని కుమార్‌ సహదేవ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లొకేష్‌.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments