Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబల్ స్టార్ వరద సాయం కోసం 2 కోట్లు విరాళం ఇచ్చారు

డీవీ
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వరదల రీత్యా ప్రజలకు అల్లకల్లోలం అయ్యారు. ప్రభుత్వాలు, కొందరు పెద్దలు తగినంద సాయం చేస్తూ తోడుగా వున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్. టి.. ఆర్. తోపాటు పలువురు సాయం చేశారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తన సాయంగా రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో1 కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్ కుటుంబీకులు వారి ఊరిలోకానీ మరెక్కడైనా కానీ ఇలాంటి ఉప్రదవాలు వస్తే తగు విధంగా స్పందిస్తుంటారు. ఇందులో క్రిష్టంరాజు ముందు వుండేవారు. 
 
కాగా, ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు మారుతీ నేత్రుత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ తర్వాత కల్కి సెక్వెల్ తోపాటు రెండు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి ఓటు వేశారనీ అఘాయిత్యం చేయించారు.. వైకాపా నేతల దాష్టీకం

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కూల్చేయాల్సిందే.. విజయ సాయిరెడ్డి

తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం - శ్రీధర్ బాబు

దశాబ్దం తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments