Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తి సరసన రష్మిక మందన.. వదులుకుంటుందా ఏమిటి?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (11:55 IST)
గీతగోవిందం హిట్టయ్యాక రష్మిక మందనకు మంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో డియర్ కామ్రేడ్‌లో నటిస్తున్న ఆమె, నితిన్ జోడీగా 'భీష్మ' చేయనుంది. తెలుగులోనే మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో వుంది. అంతేగాకుండా కోలీవుడ్‌లోనూ ఛాన్సులు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
 
తమిళంలో ఊపిరి ఫేమ్ కార్తి హీరోగా ఒక సినిమా చేయడానికి 'రెమో' దర్శకుడు సన్నాహాలు మొదలెట్టేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ సినిమాలో కథానాయికగా ఆయన రష్మికను తీసుకునే అవకాశం వున్నట్లు తెలస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments