Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ ఇంటి కోడలు కావాలంటున్న 'భీష్మ' భామ

Webdunia
గురువారం, 13 మే 2021 (12:51 IST)
'ఛలో' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నా. 'గీతగోవిందం' చిత్రంతో ఈమె క్రేజ్ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'లో నటిస్తోంది. 
 
అయితే, ఇటీవలే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హీరో కార్తీ నటించిన 'సుల్తాన్‌' సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించి, ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ, తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా విభిన్నంగా ఉంది. ఇది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా ఇక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. తమిళ వంటకాలంటే అమితమైన ఇష్టం. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక అని చెప్పుకొచ్చింది. సో... రష్మిక కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments