Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల ఆచార్యలో.. రామ్ చరణ్‌కి జోడిగా గీత గోవిందం హీరోయిన్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (15:33 IST)
మాస్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల మోషన్ పోస్టరును విడుదల చేశారు. 
 
ఈ సినిమా మెగాస్టార్ టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. 
 
చిరు-చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు . ఇక 'ఆచార్య' షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 
 
ముందుగా చరణ్ సరసన తమన్నా పేరు ఆతర్వాత కైరా అద్వానీ పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో లేటెస్టుగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న 'ఆచార్య' సినిమాలో చరణ్‌కు జోడీగా కనిపించనుందని మరో వార్త చక్కర్లు కొడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

బీసీలకు న్యాయం చేయాలంటే.. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి నిలబడతాం: కేటీఆర్

ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా సర్కారు నుంచి పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments