Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘరానా మొగుడులోని ఆ పాటంటే ఇష్టం.. పొకెమాన్ ఆడుతుంటా: రష్మీ

''ఘరానా మొగుడు'' సినిమాలోని పాట తనకు చాలా ఇష్టమని ప్రముఖ సినీ నటి... యాంకర్ రష్మీ వెల్లడించింది. ఓ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత చిత్రాల్లో ఏ పాటంటే ఇష్టమని అడిగిన ప్రశ్నకు రష్మీ ఇలా సమాధానమిచ్చ

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (09:06 IST)
''ఘరానా మొగుడు'' సినిమాలోని పాట తనకు చాలా ఇష్టమని ప్రముఖ సినీ నటి... యాంకర్ రష్మీ వెల్లడించింది. ఓ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత చిత్రాల్లో ఏ పాటంటే ఇష్టమని అడిగిన ప్రశ్నకు రష్మీ ఇలా సమాధానమిచ్చింది. ''ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు...'' అనే పాట తనకు చాలా ఇష్టమని చెప్పిన రష్మీ, ఆ పాటను పాడుతూ నవ్వులు చిందించింది. పాత పాటలు అద్భుతంగా ఉంటాయని చెప్పింది. తాను ఇప్పటికీ పిల్లల్లా "పొకెమాన్" ఆడుతుంటానని, ఆ గేమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. 
 
ఇక టెలివిజన్ రంగంలో బిజీగా ఉన్నాను. పరిశ్రమలో మరో పదేళ్లు ఉండాలనే ఉద్దేశంతో కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నానని అందుకే సినిమాలను అంగీకరించట్లేదని తెలిపింది. తనపై వెబ్ సైట్లలో వచ్చే రూమర్లు, అఫైర్ల గురించి పెద్దగా  పట్టించుకోననని తెలిపింది. వెబ్‌సైట్లకు రాయడానికి కంటెట్ కావాలి. వాళ్లు రాస్తున్నారు. నేను ఎంజాయ్ చేస్తున్నాను. వెబ్‌సైట్లలో వచ్చే గాసిప్స్‌కు వారివద్ద ఆధారాలు లేవని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments