Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు భర్తతో రానున్న రష్మీ గౌతమ్?

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (14:26 IST)
బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ ద్వారా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
లేటెస్ట్‌గా వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే రష్మీ కి ఇటీవలే రహస్యంగా పెళ్లి జరిగిపోయిందట. ఈ విషయం బయటకి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. 
 
అయితే పెళ్ళైన విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి అనేది ఆమె అభిమానుల్లో మెలుగుతున్న ప్రశ్న.. అయితే రష్మీ కేవలం సస్పెన్స్ మైంటైన్ చేస్తుందని.. త్వరలోనే ఆమె శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో తన భర్తతో కలిసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇంతకీ రష్మీ పెళ్లాడింది సుడిగాలి సుధీర్ నేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే రష్మీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. 
 
ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు.. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో రష్మీ కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వండి.. సీనియర్ నేత సోమిరెడ్డి

పసుపు బోర్డు పాలిటిక్స్ వ్యవహారం.. పసుపుకు రూ.15 వేల మద్ధతు ధర.. కవిత

భారతదేశంలో H125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌- ఏపీలో ఏర్పాటు అవుతుందా?

చిరంజీవి బీజేపీలో చేరే అవకాశం వుందా?

హైదరాబాదులో ఒక అరటిపండు ధర రూ.100లు... రష్యా టూరిస్ట్ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments