Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీ గౌతమ్ వంద ఎకరాలు కొనేసిందట.. ఆ భూమిలో ఏం చేయబోతుందో తెలుసా?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (14:45 IST)
జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయమై ప్రస్తుతం యాక్టర్‌గా మారిన రష్మీ గౌతమ్ ప్రస్తుతం వేరొక అవతారం ఎత్తనుంది. వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీవీల్లో సంపాదించిన డబ్బుతో ఒడిశాలో భూములు కొన్నట్టు సమాచారం. వంద ఎకరాల మేర భూమిని కొనుగోలు చేసిన ఈమె.. ఆ భూములతో వ్యవసాయం చేయనుందట. 
 
ఆర్గానిక్ వ్యవసాయం కోసం ఈ భూములు కొన్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా.. కొన్ని పొలాలు కౌలుకు ఇచ్చి సాగుచేయాలనే ఆలోచనలో వుందని వార్తలు వస్తున్నాయి. ఇక యాంకర్‌గా కెరీర్ మరో ఐదేళ్లు గడిచే ఛాన్సుండటంతో.. ఆ తర్వాత తాను కొన్న వ్యవసాయ భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చునని.. రష్మీ భావిస్తుందట.
 
తాను కొన్న వ్యవసాయ భూముల్లో రష్మీ ఎక్కువగా కోకా, మామిడి, నేరేడు వంటి పండ్లకు సంబంధించిన పంటలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తాజాగా రష్మీ గౌతమ్ ఈ వ్యవసాయ భూముల్లో తన పెంపుడు కుక్కతో షికారుకు కూడా వెళ్లింది. ఆ ఫోటోలను రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments