Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీ గౌతమ్ వంద ఎకరాలు కొనేసిందట.. ఆ భూమిలో ఏం చేయబోతుందో తెలుసా?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (14:45 IST)
జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయమై ప్రస్తుతం యాక్టర్‌గా మారిన రష్మీ గౌతమ్ ప్రస్తుతం వేరొక అవతారం ఎత్తనుంది. వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీవీల్లో సంపాదించిన డబ్బుతో ఒడిశాలో భూములు కొన్నట్టు సమాచారం. వంద ఎకరాల మేర భూమిని కొనుగోలు చేసిన ఈమె.. ఆ భూములతో వ్యవసాయం చేయనుందట. 
 
ఆర్గానిక్ వ్యవసాయం కోసం ఈ భూములు కొన్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా.. కొన్ని పొలాలు కౌలుకు ఇచ్చి సాగుచేయాలనే ఆలోచనలో వుందని వార్తలు వస్తున్నాయి. ఇక యాంకర్‌గా కెరీర్ మరో ఐదేళ్లు గడిచే ఛాన్సుండటంతో.. ఆ తర్వాత తాను కొన్న వ్యవసాయ భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చునని.. రష్మీ భావిస్తుందట.
 
తాను కొన్న వ్యవసాయ భూముల్లో రష్మీ ఎక్కువగా కోకా, మామిడి, నేరేడు వంటి పండ్లకు సంబంధించిన పంటలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తాజాగా రష్మీ గౌతమ్ ఈ వ్యవసాయ భూముల్లో తన పెంపుడు కుక్కతో షికారుకు కూడా వెళ్లింది. ఆ ఫోటోలను రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments