Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ అది పెట్టుకుని వెళ్ళమని చెబుతున్న రాశీఖన్నా

Webdunia
శనివారం, 4 మే 2019 (17:06 IST)
వరుసగా విజయవంతమైన సినిమాలు చేసిన రాశీఖన్నా ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. చాలారోజుల పాటు ఖాళీగానే ఉన్నారు. అవకాశాలు రాకపోయినా ఏ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళలేదు రాశీ ఖన్నా. అయితే ఈమధ్య షాపింగ్‌లకు ఫ్రెండ్స్‌‍తో ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తున్నారు. తన సొంత కారును తోలుకుంటూ వెళుతున్నారు. 
 
అయితే తాను తిరిగే ప్రాంతంలో ఎవరైనా హెల్మెట్ ధరించకుండా ఉంటే మాత్రం కారు ఆపి మారి క్లాస్ పెరుకుతోందట రాశీ ఖన్నా. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. అది ముందు గుర్తు పెట్టుకోవాలి అంటూ హెల్మెట్ పెట్టుకోనివారికంతా దారిలో చెబుతూ వెళుతోందట. అయితే రాశీఖన్నా చెబుతున్న మాటలను పాజిటివ్‌గా తీసుకుంటే మరికొంతమంది మాత్రం నీకెందుకమ్మా నీ పని నువ్వు చూసుకో అంటూ చెబుతున్నారట. 
 
రాశీఖన్నాతో పాటు కారులో వెళ్ళే స్నేహితులు కూడా నీకెందుకు ఇవన్నీ... వెళదాం పదా అని చెబుతున్నారట. అయితే రాశీ ఖన్నా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. నా తండ్రి నాకు చెప్పారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని. అందుకే నేను ట్రాఫిక్స్ రూల్స్‌ను వాహనదారులకు చెబుతాను.. చెబుతూనే ఉంటానంటోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments