Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ అది పెట్టుకుని వెళ్ళమని చెబుతున్న రాశీఖన్నా

Webdunia
శనివారం, 4 మే 2019 (17:06 IST)
వరుసగా విజయవంతమైన సినిమాలు చేసిన రాశీఖన్నా ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. చాలారోజుల పాటు ఖాళీగానే ఉన్నారు. అవకాశాలు రాకపోయినా ఏ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళలేదు రాశీ ఖన్నా. అయితే ఈమధ్య షాపింగ్‌లకు ఫ్రెండ్స్‌‍తో ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తున్నారు. తన సొంత కారును తోలుకుంటూ వెళుతున్నారు. 
 
అయితే తాను తిరిగే ప్రాంతంలో ఎవరైనా హెల్మెట్ ధరించకుండా ఉంటే మాత్రం కారు ఆపి మారి క్లాస్ పెరుకుతోందట రాశీ ఖన్నా. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. అది ముందు గుర్తు పెట్టుకోవాలి అంటూ హెల్మెట్ పెట్టుకోనివారికంతా దారిలో చెబుతూ వెళుతోందట. అయితే రాశీఖన్నా చెబుతున్న మాటలను పాజిటివ్‌గా తీసుకుంటే మరికొంతమంది మాత్రం నీకెందుకమ్మా నీ పని నువ్వు చూసుకో అంటూ చెబుతున్నారట. 
 
రాశీఖన్నాతో పాటు కారులో వెళ్ళే స్నేహితులు కూడా నీకెందుకు ఇవన్నీ... వెళదాం పదా అని చెబుతున్నారట. అయితే రాశీ ఖన్నా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. నా తండ్రి నాకు చెప్పారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని. అందుకే నేను ట్రాఫిక్స్ రూల్స్‌ను వాహనదారులకు చెబుతాను.. చెబుతూనే ఉంటానంటోందట.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments