Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:11 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలను లైనులో పెట్టారు. ప్రస్తుతం ఆయన "విశ్వంభర" చిత్రంలో ఆయన బీజీగా నటిస్తున్నారు. మరోవైపు, "దసరా" మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఒకపుడు తన అందచందాలతో బాలీవుడ్‌ను ఊపేసిన రాణీ ముఖర్జీ ఈ సినిమాలో నటిస్తున్న సమాచారం. 
 
ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి నరసన నటించే హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని శ్రీకాంత్ ఓదెల సూచన చేయగా మెగాస్టార్ చిరంజీవి సైతం సమ్మతం తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో సైతం ట్రెండ్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments