Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పారిజాత పర్వం" నుంచి రంగ్ రంగ్ రంగిలా.. పాడింది ఎవరంటే?

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (21:30 IST)
Rang Rang Rangila
సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన క్రైమ్ కామెడీ చిత్రం "పారిజాత పర్వం" ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కాన్సెప్ట్ టీజర్‌కి సానుకూల స్పందన లభించింది. 
 
ఇంకా రీమేక్ చేసిన లైవ్లీ క్లబ్ నంబర్ "రంగ్ రంగ్ రంగిలా" పాటను ఇటీవలే ఆవిష్కరించారు.  సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  "రంగ్ రంగ్ రంగిలా" పాటను శ్రద్ధా దాస్ పాడటం ఇంకో విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments