Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పారిజాత పర్వం" నుంచి రంగ్ రంగ్ రంగిలా.. పాడింది ఎవరంటే?

సెల్వి
సోమవారం, 4 మార్చి 2024 (21:30 IST)
Rang Rang Rangila
సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన క్రైమ్ కామెడీ చిత్రం "పారిజాత పర్వం" ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కాన్సెప్ట్ టీజర్‌కి సానుకూల స్పందన లభించింది. 
 
ఇంకా రీమేక్ చేసిన లైవ్లీ క్లబ్ నంబర్ "రంగ్ రంగ్ రంగిలా" పాటను ఇటీవలే ఆవిష్కరించారు.  సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  "రంగ్ రంగ్ రంగిలా" పాటను శ్రద్ధా దాస్ పాడటం ఇంకో విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments