Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌ రామాయణం- ముంబై ఫిల్మ్ సిటీలో 12 భారీ సెట్లు

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (15:30 IST)
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం కథ సినిమాగా రూపొందుతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. రామాయణం సీరియల్‌లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ కోవిల్ ఇందులో దశరథుడిగా కనిపించనున్నాడు. 
 
రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, సన్నీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమా కోసం ముంబై ఫిల్మ్ సిటీలో 12 భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఇందులో అయోధ్య, మిథిలా నగర్ మందిరాలు కూడా ఉన్నాయి. 
 
త్రీడీ డిజైన్ ప్రకారం ఏర్పాటు చేయనున్న ఈ హాలు పనులు వచ్చేనెల 15 నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2025 నాటికి పూర్తి కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments