Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణ్ బీర్ కపూర్‌-అలియాభట్ ఎంగేజ్‌మెంట్ ఎప్పడో తెలుసా?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (16:01 IST)
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు రణ్ బీర్ కపూర్‌-అలియాభట్ ఎంగేజ్‌మెంట్ బుధవారం జరుగనున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ 29న రణ్ బీర్ కపూర్‌-అలియాభట్ తమ తమ కుటుంబసభ్యులతో కలిసి రాజస్థాన్‌లోని రణతంభోర్ పార్కుకు సమీపంలోని సవాయి మధోపూర్ కు వెళ్లారు. మరోవైపు రణ్‌బీర్-అలియా రాజస్థాన్ కు బయలు దేరే కొన్ని గంటల ముందే రణ్ వీర్ సింగ్‌-దీపికాపదుకొనే పింక్ సిటీకి వచ్చేశారు. 
 
ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులంతా ఒకేసారి పింక్ సిటీకి చేరుకుంటుండటంతో నిశ్చితార్థ వార్తలు నిజమేనని అంతా అనుకున్నారు. ఈ న్యూస్ పై రణ్ బీర్ అంకుల్ రణ్ ధీర్ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
 
రణ్ బీర్ కపూర్-అలియాభట్ ఎంగేజ్‌మెంట్ వార్తలు వట్టి పుకార్లు మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే మేం కూడా వారితోనే కలిసి వెళ్లేవాళ్లం. రణ్ భీర్, అలియా, నీతూ న్యూ ఇయర్ కోసం హాలీడే ట్రిప్ కు వెళ్లారు. నిశ్చితార్థం వార్తలు వాస్తవం కాదు అని నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments