రణబీర్-అలియా పెళ్లి చేసుకుంటారు.. చెప్పింది ఎవరో తెలుసా?

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (14:07 IST)
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది.  నాలుగేళ్లుగా అలియా-రణబీర్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ జంట తమ బంధాన్ని దాచిపెట్టే ప్రయాణం చేయలేదు. వీరిద్దరూ కలిసి నటించిన 'బ్రహ్మాస్త' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. 
 
అయితే తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఈ జంట పెళ్లిపై రియాక్ట్ అయింది. ఈ ఏడాదిలోనే రణబీర్-అలియా పెళ్లి చేసుకుంటారని చెబుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. లారా దత్తా. తను పాత తరానికి చెందిన నటిని అని.. ఇప్పటి జెనరేషన్ హీరో-హీరోయిన్లలో ఎవరు డేటింగ్‌లో ఉన్నారో.. ఎవరు విడిపోయారో తనకు తెలియదని చెప్పింది. 
 
కానీ రణబీర్-అలియా భట్ ల గురించి మాత్రం తెలుసునని చెప్పుకొచ్చింది. వాళ్లిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని చాలా నమ్మకంగా చెబుతోంది. తనకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ ఈ ఏడాదిలోనే పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారని బయటపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచి ఆరోగ్యం లేకపోతే ఎంత సంపద ఉన్నా వృధానే : సీఎం చంద్రబాబు

తండ్రి మరణించాడని తెలిసి కన్నెత్తి చూడని తాగుబోతు.. అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు

పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్.. ఆయన ఫ్యామిలీకి రేవంత్ చోటు లేకుండా చేశారు : జగదీశ్ రెడ్డి

మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానం ఉంది.. కేటీఆర్ వచ్చి వెళ్ళాకే చనిపోయినట్టు ప్రకటించారు : తల్లి మహానంద

ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో విధ్వంసం సృష్టించారు.. బీహార్ ఓటర్లకు మంత్రి లోకేశ్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments