Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుండి రానాకు పార్సిల్... అందులో ఏముందంటూ ఎక్సైజ్ పోలీస్...

డ్రగ్స్ కేసు ఇప్పటికైతే ముగిసినట్లుగా కనిపించడం లేదు. అంటే... సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను ఎక్సైజ్ శాఖ ఓ కంట కనిపెడుతూనే వున్నది. డ్రగ్స్ కేసు నేపధ్యంలో విదేశాల నుంచి ఎలాంటి పార్శిళ్లు వచ్చినా వాటిని తనిఖీ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలివ్వడం

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (18:14 IST)
డ్రగ్స్ కేసు ఇప్పటికైతే ముగిసినట్లుగా కనిపించడం లేదు. అంటే... సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను ఎక్సైజ్ శాఖ ఓ కంట కనిపెడుతూనే వున్నది. డ్రగ్స్ కేసు నేపధ్యంలో విదేశాల నుంచి ఎలాంటి పార్శిళ్లు వచ్చినా వాటిని తనిఖీ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలివ్వడంతో ఆ దిశగా పోలీసులు అప్రమత్తంగా వున్నారు. తాజాగా రానాకు విదేశాల నుంచి ఓ పార్శిల్ వచ్చిందట. దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రామానాయుడు స్టూడియోకు వెళ్లారట. 
 
ఎక్సైజ్ పోలీసులు రామానాయుడు స్టూడియోకు రావడంతో కలకలం మొదలైంది. ఐతే రానాకు వచ్చిన పార్సిల్లో వెన్నునొప్పి తగ్గే ఓ పరికరం వున్నట్లు రానా తండ్రి సురేష్ వెల్లడించారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా పనిగట్టుకుని లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ఐతే ఎక్సైజ్ పోలీసులు మాత్రం సినీ ఇండస్ట్రీపై ఓ కన్నేసి వుంచింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments