Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుండి రానాకు పార్సిల్... అందులో ఏముందంటూ ఎక్సైజ్ పోలీస్...

డ్రగ్స్ కేసు ఇప్పటికైతే ముగిసినట్లుగా కనిపించడం లేదు. అంటే... సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను ఎక్సైజ్ శాఖ ఓ కంట కనిపెడుతూనే వున్నది. డ్రగ్స్ కేసు నేపధ్యంలో విదేశాల నుంచి ఎలాంటి పార్శిళ్లు వచ్చినా వాటిని తనిఖీ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలివ్వడం

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (18:14 IST)
డ్రగ్స్ కేసు ఇప్పటికైతే ముగిసినట్లుగా కనిపించడం లేదు. అంటే... సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను ఎక్సైజ్ శాఖ ఓ కంట కనిపెడుతూనే వున్నది. డ్రగ్స్ కేసు నేపధ్యంలో విదేశాల నుంచి ఎలాంటి పార్శిళ్లు వచ్చినా వాటిని తనిఖీ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలివ్వడంతో ఆ దిశగా పోలీసులు అప్రమత్తంగా వున్నారు. తాజాగా రానాకు విదేశాల నుంచి ఓ పార్శిల్ వచ్చిందట. దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రామానాయుడు స్టూడియోకు వెళ్లారట. 
 
ఎక్సైజ్ పోలీసులు రామానాయుడు స్టూడియోకు రావడంతో కలకలం మొదలైంది. ఐతే రానాకు వచ్చిన పార్సిల్లో వెన్నునొప్పి తగ్గే ఓ పరికరం వున్నట్లు రానా తండ్రి సురేష్ వెల్లడించారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా పనిగట్టుకుని లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ఐతే ఎక్సైజ్ పోలీసులు మాత్రం సినీ ఇండస్ట్రీపై ఓ కన్నేసి వుంచింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments