Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత కోరిక తీరుస్తున్న రానా... ఏం చేస్తున్నాడు...?

డి. రామానాయుడు మనవడు రానా దగ్గుబాటి.. నిర్మాతగా పలు చిత్రాలను తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే సాంకేతికతకు చెందిన అధునాతన టెక్నాలజీని వినియోగించుకుని సినిమాలను ఈజీగా తీసేలా ఒక టీమ్‌ను తయారుచేసుకున్నాడు. ప్రస్తుతం బాహుబలి-2 చిత్రం అయిపోయాక.. న

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (12:38 IST)
డి. రామానాయుడు మనవడు రానా దగ్గుబాటి.. నిర్మాతగా పలు చిత్రాలను తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే సాంకేతికతకు చెందిన అధునాతన టెక్నాలజీని వినియోగించుకుని సినిమాలను ఈజీగా తీసేలా ఒక టీమ్‌ను తయారుచేసుకున్నాడు. ప్రస్తుతం బాహుబలి-2 చిత్రం అయిపోయాక.. నిర్మాతగా ఈరోజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌తో టైఅప్‌ అయి చేస్తున్నాడు. 
 
నాగ చైతన్య హీరోగా నటించనున్నట్లు తెలిసింది. అసలు రామానాయుడు బతికి వున్నప్పుడు చైతన్యతో మంచి సినిమా తన బేనర్‌లో తీయాలని సంకల్పించాడు. కానీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మనవడు రానా చేయడం విశేషం. ఇద్దరు మనవళ్లు కలిపి చేయనున్న ఈ సినిమా గురించి సంక్రాంతికి ప్రకటించనున్నారు. అయితే ఇది కూడా రీమేకే. 
 
మరాఠీకి చెందిన 'పోచ్చర్‌ బాయ్స్‌' అనేది రీమేక్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్‌ దర్శకత్వం చేయనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments