Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు...(Video)

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (09:54 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే పీక కోసుకుంటానన్నారు బండ్ల గణేష్. ఇది కాస్త సోషియల్ మీడియాలో వైరల్ అయ్యింది. బండ్ల గణేష్ లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలోని నేతల్లో ఆందోళన కనిపించింది. కానీ కాంగ్రెస్ చతికిల పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకున్న తరువాత ఆరు రోజుల పాటు బండ్ల గణేష్ కనిపించకుండా తిరిగిన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా తిరుమలలో ప్రత్యక్షమై శ్రీవారిని దర్శించుకున్నారు.
 
తాజాగా బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బండ్ల గణేష్ ఒక వెధవ. అతడికేం తెలియదు. రాజకీయ అనుభవం లేదు. రెచ్చిపోయి ఎందుకలా మాట్లాడాడు. ముందు రాజకీయ నాయకులతో బాగా కలువు. ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలుసుకో. అంతే తప్ప నోటికొచ్చినట్లు మాట్లాడి నీ విలువ దిగజార్చుకోవద్దు. ముందు నీ మూలాలు తెలుసుకో గణేశా'' అంటూ చెడామడా తిట్టేసింది బండ్ల గణేష్‌ని. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బండ్ల గణేష్, నటి రమ్యశ్రీ తనను బూతులు తిట్టినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. 

బండ్ల గణేష్ బ్లేడుతో కోసుకుంటానన్నారుగా అంటే ఏమన్నారో చూడండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments