Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గద్దలకొండ గణేష్' తల్లిగా రమ్యకృష్ణ

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (14:50 IST)
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ఇటీవల 'గద్దలకొండ గణేష్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సరికొత్త చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ చిత్రం కోసం సీనియర్ నటి రమ్యకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక వార్త రెండు రోజులుగా షికారు చేస్తోంది. అయితే సురేందర్ రెడ్డి సినిమా కోసం ఆమెను అడుగుతున్నారా? లేదంటే కిరణ్ కొర్రపాటి సినిమా కోసం అడుగుతున్నారా? అనే సందేహమే ఫిల్మ్ నగర్లో వినిపించింది. రమ్యకృష్ణను సంప్రదించింది కిరణ్ కొర్రపాటి సినిమా కోసమేననేది తాజా సమాచారం.
 
ఈ సినిమాలో వరుణ్ తేజ్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనుందని అంటున్నారు. ఆ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వలన ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆమె భర్త పాత్రకిగాను మాధవన్‌ను అడుగుతున్నారట. దాదాపు ఆ పాత్రకి ఆయన ఖరారైపోవచ్చని అంటున్నారు. ఈ మధ్య వచ్చిన 'సవ్యసాచి'లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేసిన మాధవన్, త్వరలో 'నిశ్శబ్దం' చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments