దేవునిపై కోపం వ్య‌క్తం చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (18:15 IST)
Varma- Maa istam team
రామ్‌గోపాల్ వ‌ర్మ మంగ‌ళ‌వారంనాడు బెంగుళూరు వెళ్ళారు. అక్క‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ స‌మాథిని సంద‌ర్శించారు. ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ, పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తికి ఎవరికైనా అలా జరిగితే అది భగవంతుడిని నమ్మకపోవడానికి కారణం ..నాకు నిజంగా కోపం తెప్పిస్తుంది.. అంటూ చెప్పొకొచ్చాడు. దీనిపై సోష‌ల్‌మీడియాలో ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. 
 
Varma- Maa istam team
పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాత్ మ‌ర‌ణం యావ‌త్ దేశానికి షాక్‌కు గురిచేసింది. ఆయ‌న స‌మాధిని అల్లు అర్జున్‌, విజ‌య్‌, విశాల్ వంటి హీరోలు సంద‌ర్శించారు. 
ఇక వ‌ర్మ‌ బెంగుళూరు, ఆ త‌ర్వాత చెన్నై, అటునుంచి ఢిల్లీవ‌ర‌కు ప్ర‌యాణం సాగిస్తున్నాడు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా `మా ఇష్టం`. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోస‌మే ఈ ప్ర‌యాణం. ఇది లెస్‌బియ‌న్ క‌థ‌. దీనిపై ఆయ‌న సినిమా చేశాడు. ఇందులో నైనా, అప్స‌రా రాణిన‌టించారు. వారితో క‌లిసి ఆయ‌న పునీత్ స‌మాథిని ద‌ర్శించుకున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments