Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ కు ఆహ్వానితులుగా రాంచరణ్

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:45 IST)
Ramcharn receving invitaion
హీరో రాంచరణ్ కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. అయన నటించిన ఆర్.ఆర్.ఆర్. సినిమాకు పై అంతర్జాతీయ అవార్డ్స్ తో పాటు, ఎన్ టి. ఆర్. తో కలిసి చరణ్ డాన్స్ చేసిన నా టు నా టు సాంగ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. మరో వైపు రాంచరణ్, ఉపాసన తల్లి తండ్రి కాబోతున్నారు. ఇక మూడో ముచ్చటగా మోడీ హాజరయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమంకు ఆయనకు ఆహ్వానం అందింది. 
 
కొద్దీరోజుల్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో జరిగే పి ఎస్ ఏం 100 (ఆధ్యాత్మిక కార్యక్రమం) కోసం  మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ను స్వామీజీలు స్వయంగా హైదరాబాద్ వచ్చి  ఆహ్వానిం చారు. ఈ ఫోటోను చరణ్ పోస్ట్ చేసాడు. 
 
భారత ప్రధాని నరేద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి గురువు అయినా స్వామి మహారాజ్ ను ప్రముఖులు కూడా గురువుగా భావిస్తారు. ముఖేష్ అంబానీ, ఇతర ప్రముఖులు కూడా స్వామి మహారాజ్ విగ్రహం ఆవిష్కరణను  రామ్‌చరణ్‌తో పాటు ఆహ్వానించబడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments