Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ కు ఆహ్వానితులుగా రాంచరణ్

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:45 IST)
Ramcharn receving invitaion
హీరో రాంచరణ్ కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. అయన నటించిన ఆర్.ఆర్.ఆర్. సినిమాకు పై అంతర్జాతీయ అవార్డ్స్ తో పాటు, ఎన్ టి. ఆర్. తో కలిసి చరణ్ డాన్స్ చేసిన నా టు నా టు సాంగ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. మరో వైపు రాంచరణ్, ఉపాసన తల్లి తండ్రి కాబోతున్నారు. ఇక మూడో ముచ్చటగా మోడీ హాజరయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమంకు ఆయనకు ఆహ్వానం అందింది. 
 
కొద్దీరోజుల్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో జరిగే పి ఎస్ ఏం 100 (ఆధ్యాత్మిక కార్యక్రమం) కోసం  మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ను స్వామీజీలు స్వయంగా హైదరాబాద్ వచ్చి  ఆహ్వానిం చారు. ఈ ఫోటోను చరణ్ పోస్ట్ చేసాడు. 
 
భారత ప్రధాని నరేద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి గురువు అయినా స్వామి మహారాజ్ ను ప్రముఖులు కూడా గురువుగా భావిస్తారు. ముఖేష్ అంబానీ, ఇతర ప్రముఖులు కూడా స్వామి మహారాజ్ విగ్రహం ఆవిష్కరణను  రామ్‌చరణ్‌తో పాటు ఆహ్వానించబడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments