Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ కు ఆహ్వానితులుగా రాంచరణ్

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:45 IST)
Ramcharn receving invitaion
హీరో రాంచరణ్ కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. అయన నటించిన ఆర్.ఆర్.ఆర్. సినిమాకు పై అంతర్జాతీయ అవార్డ్స్ తో పాటు, ఎన్ టి. ఆర్. తో కలిసి చరణ్ డాన్స్ చేసిన నా టు నా టు సాంగ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. మరో వైపు రాంచరణ్, ఉపాసన తల్లి తండ్రి కాబోతున్నారు. ఇక మూడో ముచ్చటగా మోడీ హాజరయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమంకు ఆయనకు ఆహ్వానం అందింది. 
 
కొద్దీరోజుల్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సావ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో జరిగే పి ఎస్ ఏం 100 (ఆధ్యాత్మిక కార్యక్రమం) కోసం  మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ను స్వామీజీలు స్వయంగా హైదరాబాద్ వచ్చి  ఆహ్వానిం చారు. ఈ ఫోటోను చరణ్ పోస్ట్ చేసాడు. 
 
భారత ప్రధాని నరేద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి గురువు అయినా స్వామి మహారాజ్ ను ప్రముఖులు కూడా గురువుగా భావిస్తారు. ముఖేష్ అంబానీ, ఇతర ప్రముఖులు కూడా స్వామి మహారాజ్ విగ్రహం ఆవిష్కరణను  రామ్‌చరణ్‌తో పాటు ఆహ్వానించబడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments