Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హే క్రిష్.. నిన్ను చూస్తే నాకు అసూయ'గా ఉంది : రాంగోపాల్ వర్మ

నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అందరిపైనా ట్వీట్ల విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపా

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (05:23 IST)
నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అందరిపైనా ట్వీట్ల విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇపుడు 'గౌతమిపుత్ర' దర్శకుడు క్రిష్‌ను వదిలిపెట్టలేదు. తాజాగా ఆయన క్రిష్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. 
 
ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ ముంబైలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చూసిందని, జాతీయ, అంతర్జాతీయ హక్కులు కొంటోందని చెప్పిన వర్మ తర్వాత ట్వీట్‌లను కొనసాగించాడు. ముంబైలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సింగిల్ షోతో క్రిష్ నాలుగు కంపెనీలతో సంతకం చేశాడని వెల్లడించడమే కాక.. ‘హే క్రిష్.. నాకు అసూయ’గా ఉందని వ్యాఖ్యానించాడు. ‘ఈ నాలుగు కంపెనీల్లో ఒకటి ‘ఏకే’ అని నాకు తెలుసు.. రెండోది ‘ఎస్‌కే’ అని విన్నాను. కన్‌ఫర్మ్ చేయవా’ అంటూ ట్వీట్ చేశాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments