Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజకీయ నాయకులు కరాటే.. బాక్సింగ్, కర్ర సాము నేర్చుకోవాలి : ఆర్జీవీ

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (11:58 IST)
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. పట్టాభితో పాటు టిడిపి పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో పాటు దాడులకు దిగేలా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. యుద్దానికి మేము సై… అంటే మేము సై అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాంతో భౌతిక దాడులు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
అయితే తాజాగా రాజకీయాలపై ఎప్పుడూ తన స్టైల్‌లో స్పందించే వర్మ ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా స్పందించారు. త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు కరాటే, బాక్సింగ్… కర్ర సాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
రాజకీయ నాయకుల విమర్శలు…ఆగ్రహం చూస్తుంటే వర్మ చేసిన కామెంట్లు నిజమేనని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం “కొండా” అనే టైటిల్ తో కొండా సురేఖ దంపతుల కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments