Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎన్‌గారిని ఒక్క మాట అనలేదు... మరి ఎన్టీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టాలి...

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (14:12 IST)
తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రంలోని వెన్నుపోటు పాటను రెండు రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఈ పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందంటూ టీడీపీ శ్రేణులు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. వర్మ దిష్టిబొమ్మలను దగ్దంచేశారు. అంతేనా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు కూడా పెట్టాడు. 
 
దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా టీడీపీ శ్రేణులకు కౌంటర్ ఇచ్చాడు. "నేను సీబీఎన్‌గారిని నేరుగా ఒక్క మాట అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్‌గా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి?' అంటూ గతంలో చంద్రబాబును దూషించిన ఎన్టీఆర్ వీడియోను ఒకదాన్ని పోస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణుల్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments