Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సినిమాలు ఇక గోవిందా అనుకున్నారు.. పఠాన్‌తో సీన్ మారింది - ఆర్జీవీ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (22:13 IST)
రంగీలా, అమితాబ్ బచ్చన్ సర్కార్ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా బాలీవుడ్ చిత్రసీమపై పాజిటివ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ఇకపై హిందీ సినిమాలు సక్సెస్ కావు అనే కోణాన్ని 'పఠాన్' మార్చేసింది.
 
పాన్ ఇండియా మూవీల ట్రెండ్ నడుస్తున్న వేళ.. జనాలు బాలీవుడ్‌ సినిమాల జోలికి పోరనే అభిప్రాయాన్ని 'ప‌ఠాన్‌' సినిమా మార్చేసింది. 'కాంతార‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీఎఫ్‌' వంటి సినిమాల జోరు నడుస్తున్న కాలంలో బాక్సాఫీస్ వద్ద పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిది. 
 
బహుశా రాజమౌళి ఒడిశాలోనో, గుజరాత్‌లోనో పుట్టి ఉంటే ఇలాంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఉండేవాడు. ప్రస్తుతానికి తాను పొలిటికల్ థ్రిల్లర్ సినిమాపై దృష్టి పెడుతున్నాను. త్వరలో ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments