Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు కోసం మారుతీరావే చావాలి... రాంగోపాల్ వర్మ

రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య. ఆర్యవైశ్యవర్గానికి చెందిన అమ్మాయిని ఓ దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:05 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య. ఆర్యవైశ్యవర్గానికి చెందిన అమ్మాయిని ఓ దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన అమ్మాయి తండ్రి.. తన అల్లుడుని కిరాయి మనుషులకు రూ.కోటి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు.
 
దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. తన పరువు కోసం ప్రణయ్‌ను చంపడం వల్ల అమృతవర్షిణి తండ్రి మారుతీరావుకి ఒరిగిందేమీ లేదని, ఒకవేళ పరువు కోసమే ఈ హత్య చేయిస్తే అతడు చావడమే మేలని వ్యాఖ్యానించారు. 
 
పరువు కోసం ఎవరినైతే చంపిస్తారో, అలాంటివారిని చంపినపుడే నిజమైన పరువు హత్య అని రాంగోపాల్ వర్మ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమృత తండ్రి కేవలం పిరికితనంతో కూడిన ఓ చెత్త నేరస్థుడని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments